తిరుమలలో పెరుగుతున్న రద్దీ

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2015 (07:52 IST)
తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 30,338 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే ఉండే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల హార్స్ ట్రేడింగ్

లంచాలు తీసుకుని అయోధ్యలో ఉద్యోగాలు.. తవ్వే కొద్దీ అవినీతి మరకలు

50 కిలోల కల్తీ... మేక మాంసంలో గోమాంసం కలిపారు..

Venezuela earthquake: 2,295కి పెరిగిన వెనిజులా భూకంప మృతుల సంఖ్య

యూట్యూబర్ రావణ్‌కు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు.. మరో కేసు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

Show comments