Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన రద్దీ

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (08:07 IST)
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 34,814 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
 
ఇక కాలినడకన వచ్చే భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరి కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయానికి రద్దీ మరింత పెరిగింది. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments