తిరుమలలో పెరిగిన రద్దీ.. హుండీ ఆదాయం.. రూ. 2.5 కోట్లు

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (22:14 IST)
తిరుమలలో శనివారం సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. శనివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 41,534 మంది దర్శనం చేసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి స్వామి దర్శనం కోసం కనీసం 12 గంటల సమయం పడుతోంది. 
 
ఇక నడక దారిన వచ్చే వారు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 6గంటల దర్శన సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ప్రత్యేక దర్శనం టికెట్లు క్లోజ్ అయ్యాయి. శనివారం రాత్రికి మరింత మంది దర్శనం పూర్తయినా ఆదివారం తిరుమలకు చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తిరుమలలో శనివారం హుండీ ఆదాయం రూ.2.5 కోట్లకు చేరుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments