Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (08:25 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రమే భక్తుల తాకిడి పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. 
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 16 ఖాళీగా ఉన్నాయి
 రూ.50 గదులు - 112, ఖాళీగా ఉన్నాయి
 రూ.100 గదులు- 24, ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు- 8 ఖాళీగా ఉన్నాయి
 
 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం -  102ఖాళీగా ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణసేవ - 42 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments