పుష్కర స్నానం కంటే మిన్నగా టీటీడీ సేవలు

Webdunia
శుక్రవారం, 10 జులై 2015 (22:08 IST)
పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వస్తారనీ, వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలు పుష్కర స్నానం కంటే మిన్నగా ఉండాలని తిరుమల సంయుక్త కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో రాజమండ్రికి డిప్యుటేషన్ పై వెళ్లుతున్న టీటీడీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. 
 
అక్కడ తాము నమూనా ఆలయంలోగానీ, తమ సంస్థ అందిస్తున్న ప్రదేశాలలోకి వచ్చే భక్తులకు అందించే సేవలు చాలా ఉన్నతంగా ఉండాలని ఆయన ఉద్యోగులను కోరారు. 500 మంది ఉద్యోగులతో పాటు 650 మంది వాలంటీర్లను అక్కడకు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరల్డ్ క్లాస్ ట్రాన్సిట్ హబ్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

రూ.కోట్లు ఉన్నా సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభం : సీఎం చంద్రబాబు

లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం - 21 మంది మృతి

రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

Show comments