ఇంట్లో దీపంతో పుష్కరాలను ముగించండి... రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు

Webdunia
గురువారం, 23 జులై 2015 (08:16 IST)
గోదావరి హారతి ఇచ్చే సమయంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లోనూ దీపం వెలిగించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పుష్కరాలకు ఇదే ముగింపు అవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించనున్నారు. అలాగే, పుష్కరాల తీపిగుర్తుగా దివాన్‌చెరువులో పుష్కర వనాన్ని 26న సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తారు. 
 
రాజమండ్రిలో బుధవారం సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత, ఘాట్‌లోని గోదావరి మాత, పుష్కరుడు, సింహరాశికి పూజలు నిర్వహించి సంధ్యాహారతి ఇచ్చారు. అనంతరం లక్షలాదిమంది భక్తజనం నడుమ గోదావరి మాతకు సప్తపండితులు నేత్ర, బిల్వ, నాగ, రుద్ర, చక్ర, కుంభ, వృక్ష, సింహ, నంది కర్పూర, నక్షత హారతులిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు వీక్షించారు. చివరి రోజున కార్యక్రమానికి యోగాగురువు రామ్‌దేవ్‌బాబా విచ్చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Show comments