Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (20:50 IST)
తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆరంభమయ్యాయి. మొదటి రోజున పండితులు పవిత్ర సమర్పణ నిర్వహించారు. తెల్లవారుజామున కైంకర్యాలు మొదలుకాక మునుపు స్నపన తిరుమంజన కార్యక్రమం చేపట్టారు. 
 
పవిత్ర మాలలను ఊరేగించారు. అనంతరం గోవింద రాజస్వామి సమర్పించారు. గోవింద రాజస్వామి అనుబంధ ఆలయాలలో కూడా వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో చంద్రశేఖర్ పిళ్లై ఏఈవో ప్రసాదమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments