Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న శ్రీ రామునికి పుష్పయాగం.. పోస్టరు విడుదల చేసిన జేఈవో

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (22:00 IST)
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆద్వర్యంలో 25న తిరుపతిలోని కోదండ రామాలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ పుష్పయాగానికి సంబంధించిన గోడ పత్రికలను టిటిడి తిరుపతి జేఈవో పోలా భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్పయాగం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలలోపు జరుగుతుందని చెప్పారు. 24న అంకురార్పణ జరగుతుందన్నారు. 
 
పుఢమి తల్లి నుంచి ఎటువంటి విపత్తులు రాకుండా ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గోడ పత్రిక విడుదల చేసిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments