తిరుమలలో రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 6 మే 2015 (07:48 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 64,180 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయానికి ఇక్కడ సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లక్సులో 4 కంపార్టుమెంట్ల వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వారికి దర్శనం సమయం కనీసం 2 గంటలు పడుతోంది. ఇక గదుల కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

Show comments