తిరుమలలో రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 6 మే 2015 (07:48 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 64,180 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయానికి ఇక్కడ సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లక్సులో 4 కంపార్టుమెంట్ల వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వారికి దర్శనం సమయం కనీసం 2 గంటలు పడుతోంది. ఇక గదుల కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

Show comments