తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 5 మే 2015 (08:26 IST)
తిరుమలలో భక్తుల మంగళవారం రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేంకటేశ్వర స్వామిని 72,975 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 
సోమవారం ఉదయానికి శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామిని దర్శించుకోవడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. ఇక కాలి నడక వచ్చే భక్తులు 3 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వీరికి కనీసం 4 గంటల సమయం పడుతుంది.
 
ఇక ప్రత్యేక దర్శనం కోసం వేచి ఉన్నవారికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. భక్తులు గదుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పనిలేకుండా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో భిక్షాటన చేస్తే ఇక జైలుశిక్షే... అపరాధం కూడా రూ.2 వేలకు పెంచారు

తమిళనాడులో మొదటి టోర్నడో.. తూత్తుకుడి పెను సుడిగాలి.. తీవ్ర నష్టం

జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన మహిళ - కత్తితో నరికి చంపేసిన పాత స్నేహితుడు

నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్... తెలంగాణ విద్యార్థి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

Show comments