తిరుమలలో తక్కువగా భక్తుల రద్దీ

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2015 (07:39 IST)
తిరుమలలో బుధవారం సాధారణ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు 50,148మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
 
మంగళవారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 4గంటలు, కాలిబాటన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల్లోస్వామివారి దర్శనం జరుగుతోంది. 
 
గదుల కోసం 2గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించుకునేందుకు గంట వేచి ఉండాల్సి వస్తోంది. తిరుమలలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ తక్కువగా ఉంది
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

అన్నీ చూడండి

లేటెస్ట్

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

Show comments