తిరుమలలో సాధారణ రద్దీ

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (09:48 IST)
తిరుమలలో మంగళవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం గంట సమయం పడుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా రద్దీ  తక్కువగా ఉండే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓరి...మీ దంపతెగ... ఆ ఫోటో అది కాదురా...: వివరణ ఇచ్చిన నారా లోకేశ్

భార్య ఆ పనిచేస్తుందన్న భయంతో ఆమె ప్రియుడి వద్దకు పంపేసిన భర్త, ఏంటది?

గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లు.. ఎనిమిది కోట్ల మంది పుణ్య స్నానాలు

తెలంగాణ అసెంబ్లీ వద్ద పాము కలకలం.. పట్టుకున్న కానిస్టేబుల్

తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క-మొత్తం కేటాయింపులు రూ. 3,24,234 కోట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2026: ఈ రోజే బ్రహ్మ విశ్వసృష్టిని ప్రారంభించారట.. వంటకాల ప్రాముఖ్యత?

Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

Show comments