Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సాధారణ రద్దీ... హుండీ ఆదాయం రూ. 2.61 కోట్లు

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (06:46 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి కనీసం 50 వేల మందికిపైగా దర్శనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక కాలి బాటన వచ్చేవారు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల సమయం పడుతోంది.

శనివారం కనీసం 64 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం కూడా రద్దీ బాగానే ఉంది. అయితే రాత్రి క్రమేణ తగ్గుతూ వచ్చింద. సోమవారం ఉదయానికి సాధారణ రద్దీ కొనసాగుతోంది. ఆదివారం హుండీ ఆదాయం రూ.2.61 కోట్లుగా ఉంది.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments