Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. టీటీడీ ఈవో

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (07:39 IST)
తిరుమలలో ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవుల, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ తితిదే ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి అర్జిత సేవలు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడ్వాన్సు బుకింగ్ లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
 
వీఐపీ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే కల్పిస్తామని స్పష్టం చేశారు.నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు ఆయన వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

Show comments