Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మార్చి నెలలో విశేష పర్వదినాలు..21న ఉగాది ఆస్థానం, 29న శ్రీరాములవారి పట్టాభిషేకం

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:26 IST)
తిరుమలలో శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో విశేష పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 1 వ తేది నుంచి 5 వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, 5 వ తేదిన కుమారధార తీర్థముక్కోటి, 7న శ్రీ లక్ష్మి జయంతి, 17న అన్నమాచార్య వర్దంతి, 21 ఉగాది పర్వదినాలు ఉన్నాయి. 
 
ఉగాది సందర్భంగా శ్రీవారి ఆస్థానం అదేరోజు నుంచి తిరుమల శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం, 22 న మత్స్యజయంతి, 28 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి ఆస్థానం, 29 న శ్రీ రాముల వారి పట్టాభిషేక ఆస్థానం లాంటి పండుగలను టిటిడి శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొత్తంపై మార్చి నెలలో మరిన్న ధార్మిక కార్యక్రమాలతో తిరుమల మార్మోగనున్నది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments