ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన శ్రీవారు(వీడియో)

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2015 (08:00 IST)
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. కృష్ణుడి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. 
 
చాలా వేడుకగా సాగిన ఈ కార్యక్రమం తిరుమాడ వీధులలో అత్యంత అద్భుతంగా సాగింది. వాహన మండపంల నుంచి 9 గంటల ప్రాంతంలో స్వామి తిరుమాడ వీధుల ఊరేగింపునకు బయలుదేరారు. ఆయన రాకను స్వాగతిస్తున్న వరుణుడు స్వాగతం పలికారు. కృష్ణుడి వేషంలో ఉన్న స్వామిని చూసి భక్తులు తరించారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

Show comments