తిరుమల కొండ ఖాళీ

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (07:51 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.  తిరుమలలో మంగళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 60,041 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 1 నిండాయి. వారికి 2 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 1 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇలాగే ఉండవచ్చు. గురువారం నుంచి క్రమేణ పెరుగుతూ శనివారానికి కొండ నిండిపోతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై తండ్రి - మేనమామ లైంగికదాడి.... గర్భందాల్చడంతో...

Ambati Rambabu: చంద్రబాబుపై కామెంట్లు.. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు (video)

5555: కుప్పంలో గిన్నిస్ రికార్డ్.. జగన్ సెటైర్లకు చంద్రబాబు అలా చెక్ పెట్టారు.. ఈ-సైకిల్‌పై జర్నీ

హరిప్రసాద్ రెడ్డి అందుకే వచ్చారు, 5 ఏళ్ల క్రితమే విడాకులకు అప్లై చేసా: సర్పంచ్ గణపతి భార్య వీడియో

కేఏడీఏ భాగస్వామ్యంతో కుప్పంలో యువతకు శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

Show comments