తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:30 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 52,902 మంది స్వామిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. నడక దారిన వచ్చే భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికోసం మూడు గంటల సమయంలో పడుతోంది. 
 
 

 ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయికితీ బంగారు బహుమతి

అమెరికా ఒత్తిడికి లొంగిపోయిన ప్రధాని మోడీ : రాహుల్ ధ్వజం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం : సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ

YouTuber అరుణ్‌ పన్వర్‌కి కట్నంగా రూ. 71 లక్షలు, 21 తులాల బంగారం?

మా దేశ గోప్యతతో ఆడుకోలేరు .. మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments