Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన శ్రీ రాముడు

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (10:22 IST)
శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా తిరుపతి కోదండరాముడు మంగళవారం బుధవారం సూర్య,చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగారు. వేదపండితులు, కళాబృందాలు వెంటరాగా సీతాసమేత రాముడు మాడ వీధులలో ఊరేగారు. అలంకారభూషితుడైన శ్రీరామ దర్శనంతో భక్తులు పులకించిపోయారు. 
 
ఉత్సవాలలో భాగంగా శ్రీరాముడు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సాయంత్రం చంద్రప్రభవాహనంపై తిరుమాడ వీధులలో విహరించారు. శ్రీరాముడి ఆశీస్సుల కోసం భక్తులు ఎగబడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments