క్యూ కాంప్లెక్సులోనే తిరుమల లడ్డూ టోకెన్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2015 (08:00 IST)
భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు తీసుకు వచ్చింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అదనపు లడ్డూ టోకెన్ల జారీని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  చిన్నంగారి రమణ సోమవారం ప్రారంభించారు. ఈ అదనపు లడ్డూ టోకెన్ల కౌంటర్లను త్రిలోక్‌ కాంట్రాక్టు సంస్థ సౌజన్యంతో టీటీడీ ఏర్పాటు చేసింది. 
 
క్యూకాంప్లెక్సులో అందుబాటులో ఉన్న యాక్సస్‌ కార్డు జారీ సమయంలోనే అవసరమైన భక్తులకు అదనపు లడ్డూ టోకెన్లను మంజూరు చేస్తున్నారు. కాగా, ఈ క్యూలైన్‌లో వెళ్లే ఒక్కో భక్తుడు రెండు రాయితీ, రెండు అదనపు లడ్డూ టోకెన్లు చొప్పున నాలుగింటిని పొందవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుపాకీతో ట్రంప్, నా సంగతి సరిగా తెలీదు, నేను మంచోడిగా వుండను

మీరు చూస్తుండండి, తమిళనాడు అధికార పీఠం టీవీకే విజయ్‌దే, ఎవరు?

పెళ్లి వేడుకలో విషాదం, నృత్యం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి వధువు మృతి, వీడియో

TVK విజయ్ చేజేతులా డీఎంకేకి అధికారం అప్పగించేస్తున్నారా? పవన్‌ను ఫాలో అయితే బాగుండేదేమో?!!

TN Exit poll results, స్టాలిన్‌దే మళ్లీ అధికార పీఠం, హీరో విజయ్ కేవలం పేపర్ పులి, అంతేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

Show comments