కిటకిటలాడుతున్న కాణిపాకం... వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2015 (09:34 IST)
వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయకుడు కొలువున్న కాణిపాకం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి క్యూ కట్టారు. ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పుష్పఫలాలతో అలంకరణ చేశారు. 
 
వినాయక చతుర్ధశి వచ్చిందంటే చిత్తూరు జిల్లా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు క్యూ కడతారు. స్వయంభూ వెలసి వరసిద్ధి వినాయకుడికి ఇక్కడ తెల్లవారు జాము నుంచే పూజలు ఆరంభమవుతాయి. 
 
చవితి నాడు స్వామి దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలలో కాణిపాకం చేరుకుంటున్నారు. ఆలయంలో సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనాలలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. 
 
పుష్పల ఫల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజులలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)

Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్

NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్

భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

Show comments