Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వేడుకగా గురువందన మహోత్సవాలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:22 IST)
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆస్థాన మండపంలో గురువందన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉత్సవాలు శుక్రవారం ఉదయం ఆరంభమయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భజన మండళ్లు ఉత్సవాల్లో పాల్గొన్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సందేశాలు ఇవ్వడంతో పాటు, తిరువీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. ఉత్సవాల్లో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు.
 

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments