Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా అన్నమయ్య 512వ వర్ధంతి మహోత్సవాలు...ఉత్సవాలలో గవర్నర్

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (10:39 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నమయ్య 512వ వర్ధంతి ఉత్సవాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుమల నారాయణగిరి వనంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తిరుమల శ్రీవారిపై అన్నమయ్య 32 వేల సంకీర్తనలు పాడారు. భావములోనా... పడగంటినయ్యా... ఎంత మాత్రమున.. బ్రహ్మకడిగిన పాదమూ.. తదితర కీర్తనలు చేశారు. ఆయన ఆలపించిన ఈ సంకీర్తనలు ప్రముఖ వోకలిస్టులు ఆలపించారు. 
 
తిరుమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నమయ్య, మలయప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ జివో మునిరత్నం రెడ్డి, డిప్యూటీ ఈవో సి రమణ తదితరులు పాల్గొన్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments