Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:11 IST)
కర్ణాటక గవర్నర్ వజుబాయ్ రుదుబాయ్ వాలా గురువారం ఉదయం కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. 
 
దర్శనం చేసుకున్న తరువాత రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆయనకు స్వామి వారి చిత్ర పటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. క్యాలెండర్ ను బహుకరించారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments