మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాం : ఈవో సాంబ శివ రావు

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (21:54 IST)
తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణమండపంలో నాలుగవ చౌల్ట్రీలో వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. 
 
ఇప్పటికే టీటీడీ వెంకటేశ్వర వైభవోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మనగుడి, ధర్మరథ యాత్ర తదితర కార్యాక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నవరం దేవస్థానం చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, ఎస్ఆర్ పురం ప్రాంతాలలో రథయాత్ర నిర్వహించడం ఆహ్వానించదగ్గ అంశమని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments