మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాం : ఈవో సాంబ శివ రావు

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (21:54 IST)
తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణమండపంలో నాలుగవ చౌల్ట్రీలో వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. 
 
ఇప్పటికే టీటీడీ వెంకటేశ్వర వైభవోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మనగుడి, ధర్మరథ యాత్ర తదితర కార్యాక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నవరం దేవస్థానం చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, ఎస్ఆర్ పురం ప్రాంతాలలో రథయాత్ర నిర్వహించడం ఆహ్వానించదగ్గ అంశమని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

భారత వస్తువులపై సుంకాలు.. 50 నుంచి 18 శాతానికి తగ్గించిన ట్రంప్.. మోదీ హ్యాపీ

మా ఇంటిపై జరిగిన దాడికి పవన్ బాధ్యత వహించాలి.. అంబటి కుమార్తె డిమాండ్

కల్తీ జరిగిందనేది నూటికి నూరు శాతం నిజం.. లడ్డూ వివాదంపై చర్చ జరగాల్సిందే..

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments