Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరి రామాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో సాంబశివరావు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (18:35 IST)
ఇటీవల టీటీడీలో విలీనమైన చంద్రగిరి కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివ రావు తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. 
 
కాణిపాకంలో వరసిద్ధ వినాయకునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వెళ్ళిన ఆయన తిరుగు ప్రయాణంలో చంద్రగిరిలోని ఆలయానికి వెళ్ళారు. అక్కడి సిబ్బంది ఆయన స్వాగతం పలికారు. దాదాపు 500 యేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఆలయంలో చేయాల్సిన పరిస్థితులను పరిశీలించాలి. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం పురాతన ఆలయాలను కాపాడడం వాటి ప్రాశిత్యాన్ని కాపాదుతామని ఆయన అన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments