Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొదండ రాముడి బ్రహ్మోత్సవ గోడ పత్రికల విడుదల

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (10:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని కోదండ రాముడి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను టీటీడీ ఈవో డి సాంబశివరావు గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి 26 వరకూ జరిగే బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేశారు. ఈ బ్రహ్మోత్సవ అంకురార్పణ ఈ నెల 17న జరుగనున్నది. 
 
తన బంగ్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే తిరుపతి మహతీ ఆడిటోరియంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో రక రకా కళా బృందాలు పాలుపంచుకుంటాయి. 

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments