Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (21:18 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శుక్రవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కొన్ని తనిఖీలు నిర్వహించారు. కొన్నిమార్పులను అధికారులకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నెలకు ఒక్కసారి జరిగే డయల్ యువర్ ఈవో కార్యాక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం భక్తులు చేసిన ఫిర్యాదు మేరకు వెండి వాకిలి వద్దనున్నరద్దీని పరిశీలించారు. అలాగే క్యూలైన్లన్ని తనిఖా చేశారు. అలాగే ఆలయంలోని ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న మందులను పరిశీలించారు. అలాగే కళ్యాణోత్సవ మండపాన్ని తనిఖీ చేశారు. 
 
తరువాత అధికారులతో మాట్లాడి అక్కడ తీసుకోవాల్సిన చర్యలను వారికి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈవో సి. రమణ, సిఈ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments