Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (23:47 IST)
ధనిష్ట పౌర్ణమితో కలిసినపుడు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేల సంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది. భాద్రపదంలో ఆర్ద్రా నక్షత్రంలో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధవిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి.

 
మాఘ బహుళ అమావాస్య శతభిషా నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు శ్రాద్ధ విధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.

 
పితృదేవతలకు పిండోదకాలు వదిలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేషఫలితాలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments