Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (23:47 IST)
ధనిష్ట పౌర్ణమితో కలిసినపుడు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేల సంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది. భాద్రపదంలో ఆర్ద్రా నక్షత్రంలో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధవిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి.

 
మాఘ బహుళ అమావాస్య శతభిషా నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు శ్రాద్ధ విధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.

 
పితృదేవతలకు పిండోదకాలు వదిలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేషఫలితాలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments