Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (23:47 IST)
ధనిష్ట పౌర్ణమితో కలిసినపుడు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేల సంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది. భాద్రపదంలో ఆర్ద్రా నక్షత్రంలో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధవిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి.

 
మాఘ బహుళ అమావాస్య శతభిషా నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు శ్రాద్ధ విధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.

 
పితృదేవతలకు పిండోదకాలు వదిలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేషఫలితాలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో భార్య వేధింపులు.. కొడుతోంది నాన్నా.. చనిపోతున్నా.. భర్త ఆత్మహత్య

వైకాపా మాజీ నేతలు స్వలాభం మానుకోవాలి : నాగబాబు హితవు (Video)

15ఏళ్లలో నలుగురిని పెళ్లాడిన మహిళ.. పేర్లు మార్చుకుని పెళ్లయ్యాక జంప్!

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shattila Ekadashi 2025: శనివారం షట్తిల ఏకాదశి- పేదలకు అవి చేస్తే.. బంకమట్టి కూడా?

25-01-2025 శనివారం దినఫలితాలు : వాహనం ఇతరులకివ్వవద్దు...

24-01-2025 శుక్రవారం దినఫలితాలు : అనుభవజ్ఞుల సలహా తీసుకోండి...

23-01-2025 గురువారం దినఫలితాలు : దంపతుల మధ్య సఖ్యత...

22-01-2025 బుధవారం దినఫలితాలు : కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి...

తర్వాతి కథనం
Show comments