సాధారణ భక్తులకు అసౌకర్యం కలుగరాదు... సిఎం ఆదేశం

Webdunia
శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (09:25 IST)
తిరుమలకు వచ్చే ఏ ఒక్క సాధారణ భక్తునికి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆధారపడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎక్కడా ఎటువంటి కష్టం రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పద్మావతీ అతిథి గృహంలో విడిది చేశారు. అనంతరం అధికారులతో కలసి టిటిడిపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎందరు విఐపిలు ఉన్నా సామాన్య భక్తులను మాత్రం ఓ కంట కనిపెట్టుకునే ఉండాలని ఆదేశించారు. వారికి ఎక్కడా ఎటువంటి కష్టం నష్టం రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. 
 
సమీక్షా సమావేశంలో ఆయనతోపాటు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డి సాంబశివరావు, జేఈవో శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

Show comments