Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి... కుటుంబ సభ్యులతో సహా..

Webdunia
శనివారం, 11 జులై 2015 (13:27 IST)
సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు విచ్చేసిన ఆయన కళ్యాణోత్సవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు రాంచరణ్ కొత్తగా ఎయిర్ లైన్స్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
 
సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌లు ఆయన వెంట ఉండి దర్శనం చేయించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆలయంలోకి ప్రవేశించిన చిరంజీవి వెంట పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె శ్రీజలు ఉన్నారు. తాను వెంరటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. ప్రత్యేకత ఏమి లేదని చిరంజీవి చెప్పారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments