Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వైభవంగా చక్రస్నానం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (11:07 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం అంగరంగవైభవంగా జరిగింది. పుష్కరణిలో జరిగే ఈ మహోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి చక్రస్నాన సమయంలో మూడు మునకలు వేసి తరించిపోయారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. తొమ్మిదిరోజుల పాటు ఈ స్నానంతో సంపూర్ణం చేయడం అనావాయితీ. ఒకవైపు వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం చాలా కన్నుల పండువలా జరిగింద.ి 
 
చక్రస్నానం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

Show comments