Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పరిశుభ్రత పాటించకపోతే.. కొండ దించేస్తాం.. ఈవో

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (20:28 IST)
తిరుమలలో వ్యాపారాలు చేసుకుంటూ, దుకాణాలలో పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆరోగ్య శాఖ వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అన్నదానం కాంప్లెక్సు, షాపింగు కాంప్లెక్సులు, కొబ్బరికాయల విక్రయ కేంద్రం, మఠాలు తదితర ప్రాంతాలలో నిశితంగా పరిశీలించి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
 అవసరమనుకుంటే ఎటువంటి ఆలస్యం లేకుండా అక్కడ పని చేస్తున్న సిబ్బంది శిక్ష ఇప్పించాలని కోరారు. పరిశుభ్రతను అతిక్రమించిన దుకాణాలపై సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు  సమావేశంలో పాల్గొన్నారు. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments