Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యా.. బాత్ హై..! బ్లాకులో సేవాటికెట్లు కొన్నా కేసులే... టీటీడీ ఛైర్మన్ చదలవాడ

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (08:11 IST)
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం టికెట్లు విక్రయించే దళారులే కాదు. వాటి కొనుగోలు చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 
 
తిరుమలలో మంగళవారం అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విక్రయించడం ఎంతటి నేరమో.. కొనుగోలు చేయడం కూడా అంతే నేరమని అభిప్రాయపడ్డారు. 
 
అందుకే సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని దానిని వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments