Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామికి బంగారు గొడుగులు సమర్పించిన క్షురకులు

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (07:26 IST)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం సందర్భంగా కళ్యాణకట్టకు చెందిన క్షురకులు మంగళవారం సాయంత్రం బంగారు గొడుగును స్వామికి సమర్పించారు. ఇది కొన్నేళ్ళుగా వస్తున్న సంప్రదాయం. 
 
పంతులు కుటుంబానికి చెందిన వారు రాయలు కాలం నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మొదట క్షురకులు అందరూ కలసి కొయ్యతో చేసిన గొడుగును స్వామికి ప్రధానం చేసేవారు. అయితే 1952 నుంచి బంగారు గొడుగును ఇవ్వడం మొదలు పెట్టారు. 
 
అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా రథోత్సవానికి వారు చేయించి ఇచ్చిన బంగారు గొడుగును వినియోగిస్తారు. ఈ గొడుగును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాస రాజుల తదితరులు అందుకున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments