Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ ఇద్దరే.. వెంకన్న భక్తులే... : జేఈవో శ్రీనివాస రాజు

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (20:45 IST)
వేంకటేశ్వర స్వామి నామ సంకీర్తన చేయడంలో ఇటు అన్నమాచార్య అటు పురంధర దాసలు ఇద్దరూ ఇద్దరేనని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస రాజు తెలిపారు. మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకున్న అక్షర యజ్నం ద్వారా వేంకటేశ్వర స్వామికి సంకీర్తనలు రాయడంలో కృషి చేసిన వారేనని అన్నారు. 
 
అన్నమయ్య తెలుగు పదకవితా పితామహుడుగా గుర్తింపు పొందారన్నారు. ఆయన 32 వేల సంకీర్తనలు రాశారని చెప్పారు. పురధర దాస్ కూడా తక్కవైన వాడు కాదని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉడిపి స్వామి విద్యాధీశ తీర్థ, యేషప్రియ తీర్థ, రాఘవేంధ్ర స్వామి మఠం స్వామి సుబుదేంద్ర తీర్థ తదితరలు పాల్గొన్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments