Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘసుమంగళీ ప్రాప్తం, పుణ్యలోకాలు చేకూరాలంటే.. స్త్రీలు దీపారాధన చేయాల్సిందే

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది,

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:05 IST)
పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. సుమంగళీ మహిళలు తమ ఇష్టదైవాన్ని ప్రతిరోజూ దీపారాధన చేసి పూజిస్తే పుణ్యలోకాలు చేరుకుంటారని పండితులు అంటున్నారు. 
 
శక్తిస్వరూపిణి అయిన జ్యోతిని వెలిగించే అర్హత, భాగ్యం, స్త్రీలకే లభించింది. నిత్య దీపారాధన చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా దీపారాధన చేసే స్త్రీల భర్తలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. నిత్యదీపారాధన చేస్తే అట్టి స్త్రీల పాతివ్రత్యం లోకప్రసిద్ధం అవుతుందని వేదాలు చెప్తున్నాయి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

స్కంధ షష్టి - కుమారస్వామి పూజతో అంతా జయం

సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..

03-02- 2025 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

02-02-2025 ఆదివారం దినఫలితాలు : చేపట్టిన పనులు ముందుకు సాగవు...

వసంత పంచమి 2025.. విద్యార్థులే కాదు.. అందరూ పూజించవచ్చు.. ఈ రాశులకు?

తర్వాతి కథనం
Show comments