శంఖుధ్వని వినిపిస్తే...?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:28 IST)
సాధారణంగా ఏదైనా శుభకార్యం నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు గుడిలో నుండి గంటల శబ్దం వినిపించినా, మంగళవాద్యం వినిపించినా అది శుభప్రదమైనదిగా భావించి వెంటనే బయలుదేరుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిమార్లు శంఖధ్వని కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బయల్దేరవచ్చా .. లేదా .. అని భయంగా ఉన్నట్లైతే ఈ స్టోరీ చదవండి. 
 
ముఖ్యమైన పనిపై బయలుదేరుతున్నప్పుడు శంఖధ్వని వినిపిస్తే దానిని మంగళప్రదమైనదిగా భావించవచ్చు. శంఖం లక్ష్మీదేవి స్థానంగా చెప్పబడుతోంది. శ్రీమహావిష్ణువు సదా చక్రంతో పాటు శంఖాన్ని ధరించి దర్శనమిస్తుంటాడు. పూజా మందిరంలో శంఖం ఉండటం వలన, శంఖాన్ని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి.
 
నీరు శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని చెప్పబడుతోందంటే శంఖానికి గల ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శంఖధ్వనిని మంగళప్రదమైనదిగా భావించి శుభకార్యానికి బయల్దేరినట్లైతే ఎలాంటి ఆటంకాలుండవని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati Rambabu: అంబటి రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలి

చిన్నారుల మెదళ్లను తొలిచేస్తున్న సోషల్ మీడియా : మాజీ సీఈవో అమితాబ్

అజిత్ పవార్‌ సతీమణికి పదవి - మహారాష్ట్రకు తొలి డిప్యూటీ సీఎం

నల్గొండ జిల్లాలో దారుణం : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..

13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments