Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడిటేషన్ చేస్తున్నారా..? కడుపు ఖాళీగా ఉంచండి!

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (18:26 IST)
మెడిటేషన్ చేస్తున్నారా.. అయితే కడుపు ఖాళీగా ఉంచుకోండి. కడుపు నిండుగా ఉన్నప్పుడు ధ్యానం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మగతతో నిద్ర వచ్చేస్తుంది. భోజనం లేదా విందు తర్వాత సుమారు రెండు గంటల విరామం ఇచ్చాకే ధ్యానం చేయాలి. 
 
అలాగే ధ్యానం చేయాలనుకుంటే తొలుత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. దీనిని రోజు ప్రారంభ సమయాల్లో చేయటం మంచిది. ఈ సమయంలోనే నిశ్సబ్దం, ప్రశాంతత ఉంటాయి. 
 
అలాగే రోజులో ఈ సమయంలో తగినంత ఖాళీ లేని వారు అనేక మంది ఉన్నారు. అందువల్ల పనయ్యాక  సాయంత్రం లేదా నిద్రించే ముందు మెడిటేషన్ చేయవచ్చు. కానీ ప్రతి రోజు ఒకే సమయంలో చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments