Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా - ధ్యానంతో మైగ్రేన్‌ను తరిమేయవచ్చా...?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2011 (21:09 IST)
WD
ఈ రోజుల్లో చాలామందిని మైగ్రేన్ సమస్య పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఇది 30 నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కులలో తలెత్తుతుంది. ఇటీవల కాలంలో పన్నెండేళ్ల లోపు పిల్లల్లో కూడా ఇది కనబడుతోంది. ఈ సమస్యను వదిలించుకునేందుకు ఈ ఆసనాలు వేస్తే చాలంటున్నారు యోగా గురువులు.

శశాంకాసనం, శవాసనం, ఉష్ట్రాసనం, యోగముద్రాసనం ఈ సమస్యను పారదోలడంలో ఎంతో సహాయపడతాయి. ఇందులో శశాంకాసనం, శవాసనం చాలా సులభం కనుక గురువుగారి పర్యవేక్షణ అంతగా అవసరం లేదు. కానీ మిగిలినవాటికి ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది.

ఇక తర్వాతది ప్రాణాయామం. సుఖప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయమం మొదలైనవి చేస్తే ఫలితం ఉంటుంది. ధ్యానం విషయానికి వస్తే... ధ్యానం, యోగనిగ్రహం చేస్తే మేలు కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments