Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మికత అవసరం: బాబా రామ్‌దేవ్, సద్గురు జగ్గీ వాసుదేవ్

Webdunia
PR
బాబా రామ్‌దేవ్, సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూర్‌లోని వీఓసీ మైదానంలో మార్చి 31న కోయంబత్తూర్ ప్రజలకు తమ సందేశాలను అందజేశారు. ఉచిత యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా రామ్‌దేవ్ సామాజిక ఆధ్యాత్మికత అవసరాన్ని, ప్రాముఖ్యతను తెలియజెప్పారు. సమాజంలోని అన్ని రంగాలలోకి ఆధ్యాత్మికతను చొప్పించాల్సిన అవసరం వుందని అన్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగింది. యోగా గురించి ఎప్పుడూ వినని ప్రజలకు కూడా యోగాను తెలియజేయటానికి బాబా రామ్‌దేవ్ అద్భుతమైన కృషి చేస్తున్నారని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసించారు.

ప్రతి వ్యక్తికి జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. నేటి ఒత్తిడి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేలమంది ప్రజలు ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆస్థా ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments