Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటితో బరువు తగ్గవచ్చు... ఎలా?

మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున నీళ్ళు తాగితే అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిన

Webdunia
సోమవారం, 24 జులై 2017 (14:14 IST)
మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున నీళ్ళు తాగితే అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిని తాగాలి. ఆ తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
 
పరగడుపున నీళ్ళు తాగితే పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారై కండర కణాల వృద్థిని పెంచుతుంది. కనీసం అరలీటర్ నీటిని తాగితే 24 శాతం మెటబాలిటీ శాతాన్ని పెంచుతుందట. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అలాగే రక్తకణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంథుల వల్ల రోజువారి కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్లు దరి చేరనీయకుండా పోరాడుతుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments