Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (22:17 IST)
1. ఉల్లిపాయల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాయు రోగాలు తగ్గిపోతాయి.
 
2. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. 
 
3. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే మంచి బలం చేకూరుతుంది. 
 
4. ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు.
 
5. ఉల్లిపాయల రసంతో తేనె కలిపి తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
6. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
7. ఉల్లిపాయ రసంతో మెహందీ, సోపు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పిత్త సంబంధిత వ్యాధులు ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments