Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల ద్రాక్ష పళ్లతో ఊబకాయం దూరం

నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్య

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (15:13 IST)
నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలోనూ ద్రాక్ష పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
శరీరంలోని కొవ్వును కరిగించడంలోను ద్రాక్ష కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పండ్లకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున... కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments