Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

సిహెచ్
శనివారం, 21 డిశెంబరు 2024 (13:20 IST)
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము.
 
విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ద్రాక్ష శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
విటమిన్ ఎతో నిండిన క్యారెట్లు కళ్ళకు మంచివి.
పిండి పదార్థాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండే చిలకడదుంపలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
పోషకాలు, పీచు పదార్థాలతో నిండిన రాగులు జీర్ణక్రియకు మంచివి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండిన బాదం గుండె ఆరోగ్యానికి మంచివి.
కాల్షియం, విటమిన్ డితో నిండిన పాలు ఎముకల ఆరోగ్యానికి మంచివి,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments