శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

సిహెచ్
శనివారం, 21 డిశెంబరు 2024 (13:20 IST)
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము.
 
విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ద్రాక్ష శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
విటమిన్ ఎతో నిండిన క్యారెట్లు కళ్ళకు మంచివి.
పిండి పదార్థాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండే చిలకడదుంపలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.
పోషకాలు, పీచు పదార్థాలతో నిండిన రాగులు జీర్ణక్రియకు మంచివి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండిన బాదం గుండె ఆరోగ్యానికి మంచివి.
కాల్షియం, విటమిన్ డితో నిండిన పాలు ఎముకల ఆరోగ్యానికి మంచివి,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

తర్వాతి కథనం
Show comments