Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తా

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (06:45 IST)
చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
 
ఎలాంటి ఆహారం తీసుకున్నా.. ఎంత ఎక్కువగా తిన్నా... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 లోపు తినాలట. ఆ తర్వాత ఇక ఏమీ తినకూడదట. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి కొవ్వు ఎక్కువగా కరుగుతుందని, తద్వారా బరువు తగ్గుతారని వారు చెపుతున్నారు. 
 
ఇందుకోసం కొంతమంది స్త్రీపురుషులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇది పరిమిత సంఖ్యలో వ్యక్తులపై చేసిన అధ్యయనమని.. విస్తృత స్థాయిలో చేసి, పరిణామాలను అంచనా వేయాలని వారు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments