గోరువెచ్చటి నీటిలో పసుపు వేసి తాగితే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (21:56 IST)
పసుపు. ప్రతి కూరలోనూ ఈ పసుపు లేకుండా పూర్తి కాదు. ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
చిటికెడు పసుపును గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
 
పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది.
 
పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
కడుపులో మంట, చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి.
 
కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది.
 
పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
 
శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
 
నిమ్మ, పసుపు, తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా వుంటుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా, పాకిస్థాన్‌కు ఇక నిద్రలేని రాత్రులు- బ్రహ్మోస్‌ను పోలిన స్వదేశీ ఐటీసీఎం క్షిపణి రెడీ

భూమ్మీద నూకలున్నాయ్, తృటిలో తప్పించుకున్నాడు (video)

OG: పంజా తరహాలో 14 సంవత్సరాల తర్వాత పవన్ చేసే హైరేటెడ్ సినిమా ఓజీ?

Noida: స్పృహ తప్పి పడిపోయింది.. కొన్ని క్షణాల్లో మృతి.. నా బిడ్డకు ఏమైందని తల్లి?

అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025: క్లీనప్ ఉద్యమానికి HCL ఫౌండేషన్ నేతృత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments