రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సిహెచ్
గురువారం, 11 డిశెంబరు 2025 (20:18 IST)
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం.
 
దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
 
రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది.
 
రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది.
 
రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు.
 
రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల వాటిలోని పెక్టిన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది.
 
రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారు.
 
రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజ ధాన్యాలు తీసుకుంటే వాటిలోని కొవ్వు శరీర బరువును పెంచుతుంది.
 
గమనిక: ఈ చిట్కాలు అవగాహన కోసం ఇవ్వడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త కుటుంబం వేధింపులు.. కట్టుకున్న వాడితో గొడవలు.. కన్నబిడ్డలతో వివాహిత ఆత్మహత్య

ప్రియుడి కోసం కొడుకుని చంపేసిన తల్లి, ఏవండీ... మన అబ్బాయిని నేనే చంపేసానంటూ భర్త వద్ద బావురుమంది

Hyderabad: నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హాజరైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు

Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాన్ సిటీ టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన లోకేష్ కనకరాజ్

NTR: కుల వివ‌క్ష‌ను ప్ర‌శ్నిస్తూ దండోరా తీసినందుకు అభినందించిన ఎన్టీఆర్‌

న్యూయార్క్‌లో ది స్టోరీటెల్లర్ యూనివర్స్ ఫిల్మ్ ఫెస్టివల్

Asin: పదేళ్లు గడిచాయి.. అద్భుత భాగస్వామితో మా ప్రయాణం అదుర్స్.. అసిన్

Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?

తర్వాతి కథనం
Show comments