Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:55 IST)
వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. 
 
చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి. 
 
అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా శరీరాన్ని చల్లబరిచే షర్బత్ లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే ఒళ్లు పేలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

తర్వాతి కథనం
Show comments