వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (19:55 IST)
వేసవిలో చర్మం పేలడం సహజంగా జరుగుతుంటుంది. సన్నని, ఎర్రని పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. వీటి కారణంగా మంట, దురద విపరీతంగా ఉంటుంది. గోకితే ఇబ్బంది మరీ పెరుగుతుంది. అటువంటి ఇబ్బంది నుండి బయటపడాలంటే ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
కలబంద గుజ్జును పేలిన చోట రాసుకుని కొద్దిసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. 
 
చందనం, అత్తరు కలిపి ఒక ముద్దలా చేసి దానిని పేలినచోట పలుచని పొరగా రాసుకోవాలి. 
 
అదేవిధంగా పేలపిండి, నీటిని కలిపి చేసిన ముద్దను పేలిన చర్మంపై రాసుకుని అది ఎండిపోయిన తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా శరీరాన్ని చల్లబరిచే షర్బత్ లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటే ఒళ్లు పేలదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయ్ వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయకూడదు.. అన్నామలై

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం: అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ బాంబులు

నన్ను ట్రోల్ చేస్తే ఆ హీరోయిన్ ఎవరో చెప్పేస్తా: ఫ్యాన్స్‌కి విజయ్ భార్య సంగీత వార్నింగ్?!!

ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్ విడుదలపై రెండు వారాల పాటు స్టే

ఆయేషా మీరా కేసు కొట్టివేయడంపై ఆమె తల్లిదండ్రులు సీరియస్- సీఎంకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

Rashmika: రియల్ పెండ్లి కంటే ముందే రణబాలి లోని రీల్ పెండ్లి సాంగ్ రష్మికకు అంకితం

తమిళ హీరో విజయ్ రిలేషన్‌లో వున్న నటి ఎవరో తెలిసినా చెప్పేందుకు ధైర్యం లేక పిసుక్కుంటున్నారట

Son of Review : ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌గా సన్ ఆఫ్ చిత్రం - రివ్యూ..

Pawan Kalyan battula: ఇలస పులస దేవనాయకి అంటూ సాగే పురుషః సాంగ్

తర్వాతి కథనం
Show comments