Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటిపై గల మచ్చలు తొలగిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ దివ్యౌషధం..

పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (11:59 IST)
పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు తొలగిపోయి దంతలు శుభ్రపడతాయి. దంతాలు శుభ్రంగా మెరిసిపోతాయి. 
 
అలాగే బేకింగ్‌ సోడాను పడుకునే ముందు టూత్‌ పేస్టుపై చిటికెడు చల్లి బ్రష్‌ చేయాలి. ఇలా బ్రష్‌ చేయడం వల్ల పళ్ళపై ఏర్పడిన మచ్చలు తొలగుతాయి. బేకింగ్‌ సోడా పళ్ళపై పేరుకున్న బ్యాక్టీరియాను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments